ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుకు, బాలకృష్ణకు వారసులున్నారు.. మరి జగన్‌కు?: Farooq

ABN, First Publish Date - 2022-06-10T17:37:48+05:30

టీడీపీ అధినేత చంద్రబాబుకు వయస్సు అయిపోయిందంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్సీ ఫరూక్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు వయస్సు అయిపోయిందంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) మాట్లాడటం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్సీ ఫరూక్(Farooq) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...  చంద్రబాబు, బాలకృష్ణకు వారసులున్నారని.. జగన్‌కు వారసుడు ఎవరూ లేరన్నారు. టీడీపీకి 65 లక్షల కార్యకర్తలు, ఎన్టీఆర్, బాలయ్య అభిమానులు ఉన్నారని తెలిపారు. జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు ఆలోచించుకోవాలని ఫరూక్ హితవుపలికారు. 

Updated Date - 2022-06-10T17:37:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising