ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది: ఎమ్మెల్యే నిమ్మల

ABN, First Publish Date - 2022-02-17T00:21:29+05:30

రైతులకు ఎరువులను అందించకుండ ప్రభుత్వం మొద్దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: రైతులకు ఎరువులను అందించకుండ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. జిల్లాలో యూరియా కొరతపై పాలకొల్లులో రైతు భరోసా కేంద్రాలు, ఎరువుల షాపులను ఎమ్మెల్యే నిమ్మల తనిఖీ చేశారు. యూరియా బస్తాకు అదనంగా రూ.200 రైతులు చెల్లిస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందన్నారు. చంద్రబాబు హయాంలో పుష్కలంగా దొరికిన యూరియా ఇప్పుడు బ్లాక్‌ మార్కెట్‌లో మాత్రమే దొరుకుతోందని ఆయన విమర్శించారు. 

Updated Date - 2022-02-17T00:21:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising