ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మద్యం’ మరణాలపై కదలిక

ABN, First Publish Date - 2022-03-18T08:10:48+05:30

నాటుసారాతోపాటు ప్రభుత్వ మద్యం తాగినవారిలోనూ కొందరు మరణించారంటూ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఏ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం: నాటుసారాతోపాటు ప్రభుత్వ మద్యం తాగినవారిలోనూ కొందరు మరణించారంటూ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గత 15 రోజుల్లోనే సారా, మద్యం తాగి 15 మంది మరణించారని, మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ టీడీపీ సభ్యులు జాబితాను ప్రకటించారు. ఈ జాబితాను పట్టుకుని ఏలూరు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ గురువారం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. చికిత్స పొందుతున్నవారు ప్రస్తుతం ఏ వార్డులో ఉన్నారని ఆరా తీశారు. కొందరు అధికార పార్టీ నేతలు... బాధితుల చిరునామాలకు వెళ్లి వారి కుటుంసభ్యులను కలుసుకున్నారు. తమ వాళ్లు సారా తాగడం వల్లనే మరణించారని కొంతమంది.. మద్యం తాగే అలవాటు ఉందని కొందరు ఆ నేతలకు తెలిపారు.

Updated Date - 2022-03-18T08:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising