ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahanaduకు అడుగడుగునా అడ్డంకులు.. ప్రభుత్వ తీరుపై TDP శ్రేణుల ఆగ్రహం

ABN, First Publish Date - 2022-05-25T16:22:11+05:30

ఒంగోలులో ఈనెల 27, 28న జరగనున్న టీడీపీ మహానాడుకు వైపీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: ఒంగోలులో ఈనెల 27, 28న జరగనున్న టీడీపీ మహానాడు(TDP Mahanadu)కు వైపీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. మహానాడు నిర్వహణకు ఒంగోలు మినీ స్టేడియం గ్రౌండ్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. అలాగే మహానాడుకు కార్యకర్తలు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు ఇవ్వలేమని  ఆర్టీసీ అధికారులు చేతులెత్తేశారు. స్కూల్ బస్సులు, ప్రైవేటు బస్సులు కూడా పంపొద్దని ట్రావెల్స్ యజమానులకు ఆర్టీఏ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. ఒంగోలు చర్చి సెంటర్‌లో కట్టిన టీడీపీ తోరణాలు కార్పోరేషన్ అధికారులు తొలగించారు. దీంతో ప్రభుత్వ తీరుపై  టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.

Updated Date - 2022-05-25T16:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising