ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసుల నిఘా

ABN, First Publish Date - 2022-03-23T13:35:10+05:30

తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు. నేడు ప్రసాదంపాడు  ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో పోలీసులు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటి వద్ద భారీగా మోహరించారు. తెలుగు మహిళ నేత చెన్నుపాటి ఉషారాణి ఇంటివద్ద పోలీసులు కాపలా కాస్తున్నారు. పార్టీకి చెందిన నేతల ఇళ్ల వద్ద తెల్లవారుజాము నుంచి పోలీసులు మోహరించారు. 

Updated Date - 2022-03-23T13:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising