ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడివాడలో జూదం నిర్వహించారని గవర్నర్‌కు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-01-27T18:15:01+05:30

టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గవర్నర్‌ను కలిసింది. గుడివాడలో జూదం నిర్వహించారని గవర్నర్‌కు కమిటీ నేతలు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ను కలిసింది. గుడివాడలో జూదం నిర్వహించారని గవర్నర్‌కు కమిటీ నేతలు ఫిర్యాదు చేశారు. క్యాసినోపై కరపత్రాలు, ఆధారాలను గవర్నర్‌కు సమర్పించారు. చంద్రబాబుకు సమర్పించిన నివేదికను గవర్నర్‌కు అందజేశారు. గుడివాడ పర్యటనలో తమపై జరిగిన దాడి, పోలీసుల వ్యవహారంపైనా ఫిర్యాదు చేశారు. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, ఆలపాటి రాజా ఉన్నారు.

Updated Date - 2022-01-27T18:15:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising