ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రయ్య హత్య ముమ్మాటికీ రాజకీయ హత్యే: TDP leaders

ABN, First Publish Date - 2022-01-13T16:59:12+05:30

ఓటమి భయంతో వైసీపీ పాలకులు ఫ్యాక్షన్‌కు పురుడు పోస్తున్నారని టీడీపీ నేతలు నక్కా ఆనంద బాబు, దూళిపాళ్ల నరేంద్ర, కోవెలమూడి రవీంద్ర అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఓటమి భయంతో వైసీపీ పాలకులు ఫ్యాక్షన్‌కు పురుడు పోస్తున్నారని టీడీపీ నేతలు నక్కా ఆనంద బాబు, దూళిపాళ్ల నరేంద్ర, కోవెలమూడి రవీంద్ర అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్య ముమ్మాటికీ రాజకీయ హత్యే అని మండిపడ్డారు. ఓటమి భయంతోనే పిన్నేల్లి ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-13T16:59:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising