ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నిజనిర్థారణ కమిటీ

ABN, First Publish Date - 2022-01-27T14:21:09+05:30

టీడీపీ నిజనిర్థారణ కమిటీ నేడు ఏపీ గవర్నర్‌ను కలవనుంది. ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ను కలవనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ నిజనిర్థారణ కమిటీ నేడు ఏపీ గవర్నర్‌ను కలవనుంది. ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ను కలవనుంది. గుడివాడలో జూదం నిర్వహించారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. కేసినోపై కరపత్రాలు, ఆధారాలను టీడీపీ కమిటీ గవర్నర్‌కు సమర్పించనుంది. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని టీడీపీ నేతలు కోరనున్నారు.  

Updated Date - 2022-01-27T14:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising