ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP Leaders: అసెంబ్లీ సమీపంలో ఓ భవనం ఎక్కిన టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2022-09-20T16:01:49+05:30

అసెంబ్లీ సమీపంలోని ఓ భవనంపైకి తెలుగుదేశం పార్టీ నేతలు (TDP Leaders) ఎక్కారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): అసెంబ్లీ సమీపంలోని ఓ భవనంపైకి తెలుగుదేశం పార్టీ నేతలు (TDP Leaders) ఎక్కారు. ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) దళిత ద్రోహి అంటూ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు టీడీపీ నేతలు, కార్యకర్తలను భవనంపై నుంచి  బలవంతంగా కిందికి దించి అరెస్టు చేశారు.

Updated Date - 2022-09-20T16:01:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising