ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి: Varla

ABN, First Publish Date - 2022-07-21T19:53:42+05:30

రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla ramaiah) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ(YCP) నేతల అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla ramaiah) విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... దొంగలంతా కలిసి ఊళ్లు పంచుకున్నట్లు వైసీపీ నేతలు క్వారీలను లాక్కుని వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. కర్ణాటకకు చెందిన జనార్ధన్‌నాయుడి క్వారీ, క్రషర్‌ను వైసీపీ ఎమ్మెల్యే వెంకటగౌడ 2020లో దౌర్జన్యంగా లాక్కున్నారన్నారు. ఎమ్మెల్యే అయింది ప్రజాసమస్యలు పరిష్కరించడానికా?, దోచుకోవడానికా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్నారు. ఎమ్మెల్యే వెంకటగౌడపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-21T19:53:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising