ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లీనరీలో పేలవంగా సీఎం ప్రసంగం: Varla

ABN, First Publish Date - 2022-07-08T19:22:11+05:30

వైసీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం పేలవంగా ఉందని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్లీనరీ (YCP plenary)లో ముఖ్యమంత్రి జగన్ (Jagan) ప్రసంగం పేలవంగా ఉందని టీడీపీ(TDP) నేత వర్ల రామయ్య (Varla ramaiah) వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... తాను రాష్ట్ర ముఖ్యమంత్రినని మరచి, కేవలం ప్రతిపక్ష నేతను నిందించడానికే తన సమయాన్ని వెచ్చించారని మండిపడ్డారు. ప్రజా విశ్వాసo కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించకుండా, చంద్రబాబు(Chandrababu)ను దూషిస్తూ పబ్బం గడుపుకున్నారని మండిపడ్డారు. పతనావస్థలో ఉన్న రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు ప్రస్థావించకుండా, ప్రజలను మభ్యపెట్టారన్నారు. ప్లీనరీలో ఇంకా సమయముంది కనుక, ప్రజా సమస్యలను ప్రస్థావిస్తూ, ప్రభుత్వ భవిష్యత్ ప్రణాళికను తెలియజేయవలసినదిగా గుర్తు చేస్తూన్నాను అంటూ వర్ల రామయ్య అన్నారు. 

Updated Date - 2022-07-08T19:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising