ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్రాంతి పండుగగా గోవా పండుగ: టీడీపీ నేత సునీత

ABN, First Publish Date - 2022-01-29T21:57:55+05:30

వైసీపీ నేతలపై అంగన్‌వాడీ విభాగం టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వైసీపీ నేతలపై అంగన్‌వాడీ విభాగం టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్రాంతి పండుగను గోవా పండుగగా చేశారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి, పేకాటలు, కేసినో విచ్చలవిడిగా సాగుతున్నాయన్నారు. జగన్ కంటే ముందుగా వచ్చే జగన్ గన్ ఎక్కడకు పోయిందని ఆమె ప్రశ్నించారు.  రాష్ట్రంలో ఆడబిడ్డలపై వైసీపీ నేతలు అత్యాచారాలకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ నేతలను మహిళలు చెప్పులు, చీపుర్లతో తరిమి కొట్టే రోజులు వచ్చాయని ఆమె తెలిపారు. హోం మంత్రి, మహిళా కమిషన్ రబ్బర్ స్టాంపులుగా మారారని ఆమె ఎద్దేవా చేశారు. 

Updated Date - 2022-01-29T21:57:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising