ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల గొంతు కోశారు: టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి

ABN, First Publish Date - 2022-01-13T01:52:07+05:30

రాష్ట్ర ప్రజలకు లక్ష అబద్ధాలు చెప్పి వైసీపీ అధికారంలోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: రాష్ట్ర ప్రజలకు లక్ష అబద్ధాలు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చిందని టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలో ఆయన మీడియాతో్ మాట్లాడారు. ఉద్యోగులను నమ్మించి గొంతు కోశారని ఆయన ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు హయాంలో 43 శాతం ఇచ్చారని ఆయన తెలిపారు. సచివాలయం ఉద్యోగులను రెండేళ్లలో ఫ్రొబేషన్ డిక్లేర్ చేస్తామని చెప్పి మోసం చేశారని ఆయన ఆరోపించారు. 


Updated Date - 2022-01-13T01:52:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising