ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకయ్యను రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి: Somireddy

ABN, First Publish Date - 2022-06-21T19:44:27+05:30

భారత రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: భారత రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Somireddy chandramohan reddy) డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... గతంలో ఎంతో మంది ఉపరాష్ట్రపతులను, రాష్ట్రపతిగా ఎన్నుకున్న సంప్రదాయం కొనసాగించాలన్నారు. వెంకయ్య నాయుడు రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తి అని కొనియాడారు. వెంకయ్య నాయుడు పేరును ఎన్డీయే సిఫార్సు చేస్తే.. ఇతర పార్టీలు కూడా పోటీకి అభ్యర్థిని పెట్టేందుకు సాహసించవని తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వచ్చి, అంశం వివాదం కావటం తగదని సోమిరెడ్డి అన్నారు. 

Updated Date - 2022-06-21T19:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising