ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవోలపై టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌ నిరసన

ABN, First Publish Date - 2022-01-14T21:36:49+05:30

జీవోలపై టీడీపీ నేత బాబు రాజేంద్రప్రసాద్‌ నిరసనకు దిగారు. జీవో ప్రతులను బాబు రాజేంద్రప్రసాద్ బోగి మంటల్లో వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జీవోలపై టీడీపీ నేత బాబు రాజేంద్రప్రసాద్‌ నిరసనకు దిగారు. జీవో ప్రతులను బాబు రాజేంద్రప్రసాద్ బోగి మంటల్లో వేశారు. 30-35 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో డబ్బు వసూలు చేయడం దారుణమన్నారు. ఖజానాకు చేరాల్సిన ఆదాయాలను దారి మళ్లించే జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలు ఇబ్బంది పడేలా సీఎం జగన్‌ ప్రభుత్వం జీవోలు తెస్తోందని బాబు రాజేంద్రప్రసాద్‌ దుయ్యబట్టారు.


Updated Date - 2022-01-14T21:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising