ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lokesh: ఆ విషాదం నుంచి తానా బోర్డు డైరెక్ట్ నాగేంద్ర త్వరగా కోలుకోవాలి

ABN, First Publish Date - 2022-09-28T17:52:30+05:30

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్, ప్రముఖ వైద్యులు నాగేంద్ర శ్రీనివాస్ సతీమణి వాణి, పిల్లలు మేఘన, నిఖిల మృతి చెందడం తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్, ప్రముఖ వైద్యులు నాగేంద్ర శ్రీనివాస్ సతీమణి వాణి, పిల్లలు మేఘన, నిఖిల మృతి చెందడం తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh) అన్నారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకునే మనో ధైర్యాన్ని నాగేంద్ర శ్రీనివాస్‌కు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని లోకేష్ (TDP Leader) అన్నారు. 

Updated Date - 2022-09-28T17:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising