ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lokesh: ఛలో కావలికి బయలుదేరిన నారా లోకేష్

ABN, First Publish Date - 2022-09-07T15:24:38+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఛలో కావలికి బయలుదేరి వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా  లోకేష్ (Nara Lokesh) ఛలో కావలికి బయలుదేరి వెళ్లారు. లోకేష్ వెంట  భారీగా తెలుగుదేశం ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు కావలికి బయలుదేరారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్న లోకేష్ (TDp Leader) ముసునూరు గ్రామంలో  ఎస్సీ యువకుడు  దుగ్గిరాల కరుణాకర్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వైసీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ దుగ్గిరాల కరుణాకర్ ఇటీవల లేఖ రాసి చనిపోయిన విషయం తెలిసిందే. కాగా... ఇటీవల లోకేష్ శ్రీకాకుళం, విశాఖ పర్యటనలను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో నేటి కావాలి పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2022-09-07T15:24:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising