ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలి: Lokesh

ABN, First Publish Date - 2022-05-31T15:39:01+05:30

వైసీపీ సామాజిక న్యాయభేరీకి జనాలు రారని... అధికారులు బెదిరించి తెచ్చిన వారూ పారిపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ సామాజిక న్యాయభేరీకి జనాలు రారని...  అధికారులు బెదిరించి తెచ్చిన వారూ పారిపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh) అన్నారు. ‘‘వాస్తవాలు రాసే, చూపించే మీడియా ప్రతినిధుల వీపు వాయగొడతారా మేయర్ గారు! ఇదేం రౌడీయిజం?. అధికారం మత్తులో నోరు పారేసుకోవద్దు. వీపులు మీడియా వాళ్లకే కాదు, మీకూ ఉంటాయి. ఎప్పుడు మీ వీపులు విమానం మోత మోగిద్దామా అని  నాలుగు కోట్లకి పైగా ఉన్న ఏపీ ఓటర్లు ఎదురు చూస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.  మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-05-31T15:39:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising