ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదంపై లోకేష్ దిగ్భ్రాంతి

ABN, First Publish Date - 2022-04-14T13:50:58+05:30

ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాదం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలి 6 గురు సజీవదహనం అవ్వడం బాధాకరమన్నారు. తీవ్రంగా గాయపడిన 12 మందికి మెరుగైన వైద్య సహాయం అందించాలని తెలిపారు. ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరించడం వలనే ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతూ అమాయకులను బలితీసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారరు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలని లోకేష్ హితవుపలికారు. 

Updated Date - 2022-04-14T13:50:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising