ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీకి రాక్షస పాలన నుంచి త్వరగా విముక్తి లభించాలి: లోకేష్

ABN, First Publish Date - 2022-01-13T13:42:33+05:30

రాష్ట్ర ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేస్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘పూర్వం దేవతలంతా ఇదే రోజున శ్రీమన్నారాయణుని దర్శించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారంట. రాష్ట్రానికి కూడా రాక్షస పాలన నుంచి త్వరగా విముక్తి లభించాలని ఆ మురారిని ప్రార్థించుదాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన విశిష్ట పూజలు నిర్వహిస్తున్న తెలుగువారందరికీ ఆ మహావిష్ణువు ఆశీస్సులు లభించాలని, మీ ఇంటిల్లిపాదికీ సుఖశాంతులు, సకల శుభాలు చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని లోకేష్ అన్నారు. 

Updated Date - 2022-01-13T13:42:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising