ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం: కాల్వ శ్రీనివాసులు

ABN, First Publish Date - 2022-02-23T00:43:49+05:30

రాష్ట్రంలో ప్రజలను మభ్యపెడుతున్న సీఎం జగన్ తీరును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో ప్రజలను మభ్యపెడుతున్న సీఎం జగన్ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు తెలిపారు. మూడేళ్ల పాలనలో పేదలకోసం జగన్‌రెడ్డి ఐదు ఇళ్లు మాత్రమే కట్టారని ఆయన ఆరోపించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఒక్కఇల్లు కూడా కట్టలేదని కేంద్రమే చెప్పిందన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వడానికి జగన్‌రెడ్డికి ఎందుకంత విద్వేషం, నిర్లక్ష్యమన్నారు. టీడీపీ హయాంలో పూర్తైన ఇళ్లను కూడా పేదలకు జగన్‌రెడ్డి ఇవ్వడం లేదన్నారు. పేదలకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ మూడేళ్లలో 15 లక్షల ఇళ్లు నిర్మించాలన్నారు. ఇళ్ల పేరుతో బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలను మభ్యపెడుతూ జగన్‌రెడ్డి వంచిస్తున్న తీరుని ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. 

Updated Date - 2022-02-23T00:43:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising