ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో విద్యుత్‌రంగం కుదేలైంది: కళా వెంకట్రావు

ABN, First Publish Date - 2022-01-27T02:01:35+05:30

వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఏపీలో విద్యుత్‌రంగం కుదేలైందని టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఏపీలో విద్యుత్‌రంగం కుదేలైందని టీడీపీ నాయకుడు కళా వెంకట్రావు విమర్శించారు. ప్రజలపై జగన్‌రెడ్డి రూ.37 వేల కోట్ల విద్యుత్ భారాన్ని మోపారని ఆయన ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.2,432 కోట్లు ఆదా చేస్తామన్న ప్రభుత్వం వినియోగదారులపై ఎందుకు భారం మోపాలని చూస్తోందని ఆయన ప్రశ్నించారు. ఆదా చేస్తే ట్రూ డౌన్ చార్జీలు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన నిలదీశారు. ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన రూ.22 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-01-27T02:01:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising