ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిచ్చోళ్ల చేతిలో ఏపీ శాంతి భద్రతలు: జవహర్‌

ABN, First Publish Date - 2022-01-14T00:42:46+05:30

ఏపీలో శాంతి భద్రతలను పిచ్చోళ్ల చేతిలో పెట్టి పోలీసులు చోద్యం చూస్తున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో శాంతి భద్రతలను  పిచ్చోళ్ల చేతిలో పెట్టి పోలీసులు చోద్యం చూస్తున్నారని టీడీపీ నాయకుడు జవహర్‌ ఆరోపించారు. గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపిన ఘటనపై ఆయన స్పందించారు. జగన్‌ నిజస్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ వైఫల్యంతో దళితులు, బడుగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 


గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు నరికి చంపిన సంగతి తెలిసిదే. చంద్రయ్య గ్రామ సెంటర్‌లో కూర్చుని ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం ప్రత్యర్థులు పరారయ్యారు. 

Updated Date - 2022-01-14T00:42:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising