ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలనుద్దేశించి Ganni veeranjaneyulu సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-06-28T17:32:27+05:30

వైసీపీ నేతలనుద్దేశించి టీడీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్‌ గన్ని వీరాంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ నేతలనుద్దేశించి టీడీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్‌ గన్ని వీరాంజనేయులు(Ganni veeranjaneyulu) సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడ మహానాడు సన్నాహాక సమావేశం సందర్భంగా హనుమాన్ జంక్షన్‌‌లో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ... ‘‘వైసీపీలో వెధవన్నర వెధవలంతా కృష్ణా జిల్లాలోనే ఉన్నారు... కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ ఈ కోవలోవారే’’ అని అన్నారు. వీరందరికి గుడివాడ మహానాడు ద్వారా బుద్ది చెప్పాలని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. 


చింతమనేని మాట్లాడుతూ...  ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం దారుణమని మండిపడ్డారు. ఎన్టీఆరే వైసీపీ పెట్టారని కూడా వారు ప్రచారం చేసుకోగలరని అన్నారు. గుడివాడ మహానాడు విజయవంతం కావడం రాష్ర్టానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-28T17:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising