ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రభుత్వ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయడం దారుణం’

ABN, First Publish Date - 2022-05-31T19:36:28+05:30

ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేయడం దారుణమని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేయడం దారుణమని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలల స్థలాలు అమ్మడానికే సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. టీడీపీ దీనిపై పోరాటం చేస్తుందని తెలిపారు. మహానాడు దెబ్బకు వైసీపీకి మతిపోయిందన్నారు. సామాజిక న్యాయ భేరీ మంత్రుల బస్సు యాత్ర మీటింగుల్లో రికార్డింగ్ పెట్టే స్థాయికి వైసీపీ దిగజారిందని గన్ని వీరాంజనేయులు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-05-31T19:36:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising