ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖ్యమంత్రి పత్రికలో దళితులకు స్థానం లేదా?: Devathoti

ABN, First Publish Date - 2022-05-21T15:31:51+05:30

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపబడితే సాక్షి పత్రికలో కనీసం వార్త ప్రచురించలేదని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) ముఖ్య అనుచరుడు ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(Ananta uday bhaskar) డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపబడితే సాక్షి పత్రికలో కనీసం వార్త ప్రచురించలేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు(Devathoti nagaraju) అన్నారు. ముఖ్యమంత్రి పత్రికలో దళితులకు స్థానం లేదా ..?!... అసలు దళితులు సాక్షి పత్రిక ఎందుకు చదవాలి..? అని ప్రశ్నించారు. దళితులు, మేధావులు సాక్షి పత్రికను బహిష్కరించాలని అన్నారు. సుబ్రమణ్యం మృతిపై జ్యూడిషియల్ విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి పాలనలో దళితుల పరిస్థితి ఏ విధంగా ఉందో దళితులు ఇప్పటికైనా గ్రహించాలని దేవతోటి నాగరాజు అన్నారు. 

Updated Date - 2022-05-21T15:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising