ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వానికి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?: దేవినేని ఉమా

ABN, First Publish Date - 2022-02-10T22:30:28+05:30

టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.67వేల కోట్ల ఇరిగేషన్ పనులు జరిగాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.67వేల కోట్ల ఇరిగేషన్ పనులు జరిగాయని మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో ఎన్ని పనులు చేశారో ప్రభుత్వానికి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు. మంత్రి సొంత జిల్లాలో సోమశిల డ్యాంకి మరమ్మతులు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు పూర్తిచేయలేదని ఆయన అన్నారు. 


Updated Date - 2022-02-10T22:30:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising