ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Devineni uma: పోలవరం నిర్వాసితులను గోదావరిలో ముంచేశారు

ABN, First Publish Date - 2022-09-19T17:40:49+05:30

కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్వాసితులను గోదావరిలో ముంచేశారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్వాసితులను గోదావరిలో ముంచేశారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ (Devineni uma) మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..  ఎన్నికల ముందు ఎకరానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పి... 40 నెలలుగా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఎంతమందికి పునరావాసం కల్పించారు? ఎంత ఖర్చుపెట్టారని నిలదీశారు. ఏ ప్రయోజనాల కోసం 31 మంది ఎంపీలను తాకట్టు పెట్టారని అడిగారు. పోలవరం ద్రోహిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని దేవినేని ఉమ (TDP Leader) ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-09-19T17:40:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising