ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Devineni uma: సంగం పేరు మార్చడం తప్ప ఏం చేశారు?

ABN, First Publish Date - 2022-09-07T14:43:46+05:30

రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు, నిర్వహణను వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రం (Andhrapradesh)లో ప్రాజెక్టుల నిర్మాణాలు, నిర్వహణను వైసీపీ ప్రభుత్వం (YCP Government) భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, టీడీపీ(TDP) నేత దేవినేని ఉమా (Devineni uma) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ సంగం బ్యారేజ్ (Sangam barrage) పనులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) 82% పైగా పూర్తిచేస్తే.. 40 నెలల్లో 10 శాతం పనులు కూడా పూర్తి చేయకుండా రిబ్బన్ కటింగ్ చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు, నిర్వహణను భ్రష్టు పట్టించారు. సంగం పేరు మార్చడం తప్ప ఏం చేశారు? ఎవరి హయాంలో ఎంత ఖర్చుపెట్టారో చెప్పే ధైర్యం ఉందా? సీఎం జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-09-07T14:43:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising