ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా నది ఒడ్డున దేవినేని ఉమా నిరసన

ABN, First Publish Date - 2022-04-16T15:12:07+05:30

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ ఘాట్ కృష్ణానది ఒడ్డున మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ ఘాట్ కృష్ణానది ఒడ్డున మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసనకు దిగారు. కృష్ణానదిలో వెంటనే చేప పిల్లలను వదలాలంటూ గ్రామస్తులు, మత్స్యకారులతో కలిసి నినాదాలు చేశారు. జీవో నెంబర్ 217 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కౌన్సిలర్లు, మత్స్యకారులు, గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు. 

Updated Date - 2022-04-16T15:12:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising