ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరుకుంది: Devathoti

ABN, First Publish Date - 2022-07-15T14:31:55+05:30

సీఎం జగన్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరుకుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్ రెడ్డి(Jagan reddy) పిచ్చి పరాకాష్టకు చేరుకుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు (Devathoti nagaraju) అన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరును మార్చి... జగనన్న విదేశీ విద్య పేరును పెట్టుకోవడం ఆయనలోని పైశాచికత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరును మార్చడం.. అంబేద్కర్‌తో పాటు దళితులను అవమానించడమే అవుతుందన్నారు. దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం జగన్ రెడ్డికి, వైసీపీ నాయకులకు పదేపదే అలవాటుగా మారిందని దేవతోటి నాగరాజు విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-07-15T14:31:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising