ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రైతుల కష్టాన్ని దేవుడు గుర్తించాడు: Devathoti

ABN, First Publish Date - 2022-03-04T14:38:43+05:30

అమరావతి రైతుల కష్టాన్ని, త్యాగాన్ని వైసీపీ పాలకులు గుర్తించకపోయినా.. ఆ దేవుడు గుర్తించాడని... అందుకే హైకోర్టు తీర్పు రైతులకు అనుకూలంగా వచ్చిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతి రైతుల కష్టాన్ని, త్యాగాన్ని వైసీపీ పాలకులు గుర్తించకపోయినా.. ఆ దేవుడు గుర్తించాడని... అందుకే హైకోర్టు తీర్పు రైతులకు అనుకూలంగా వచ్చిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. అమరావతి రైతుల ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయమని తెలిపారు. చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. వైసీపీ నేతలు భేషజాలకు పోకుండా ఇకనైనా మూడు రాజధానులు విషయం మర్చిపోయి.. అమరావతి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తే రాష్ట్రానికి దేశానికి మంచిదని దేవతోటి నాగరాజు హితవుపలికారు. 

Updated Date - 2022-03-04T14:38:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising