ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానుభావులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం: Devathoti

ABN, First Publish Date - 2022-01-03T15:03:19+05:30

రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాల ధ్వంసంపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు జరుగుతున్న అవమానాలపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ విగ్రహానికి, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్ విగ్రహాలకు అవమానం జరగడం... మొత్తం ఏపీ ప్రజలకు జరిగిన అవమానే అని అన్నారు. ఒకవైపు అంబేద్కర్ విగ్రహం పక్కన వేరే విగ్రహం ఏర్పాటు పేరుతో, మరోవైపు ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంతో వైసీపీ ప్రభుత్వం వారి ఔన్నత్యాన్ని దెబ్బ తీస్తోందని వ్యాఖ్యానించారు. విగ్రహాల రాజకీయాలను మార్చుకోకపోతే వైసీపీ ప్రభుత్వం శాశ్వతంగా శిథిలం కాక తప్పదన్నారు. వైసీపీ ప్రభుత్వం మహానుభావులను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని దేవతోటి నాగరాజు  హెచ్చరించారు.

Updated Date - 2022-01-03T15:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising