ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: సభ్యసమాజం తలదించుకునేలా వైసీపీ నేతలు తీరు: బోండా ఉమా

ABN, First Publish Date - 2022-08-04T19:13:15+05:30

వైసీపీ నేతలు (YCP Leader) తీరును ప్రజలు అసహ్యంచుకుంటున్నారని టీడీపీ నేత బోండా ఉమా (Bonda uma) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ నేతలు (YCP Leader) తీరును ప్రజలు అసహ్యంచుకుంటున్నారని టీడీపీ(TDP) నేత బోండా ఉమా (Bonda uma) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... సభ్యసమాజం తలదించుకునేలా వైసీపీ నేతల తీరు ఉందన్నారు. అడ్డంగా దొరికినా ఇంకా గోరంట్ల మాధవ్ (Gorantla madhav) బుకాయిస్తున్నారని మండిపడ్డారు. గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని విజయసాయి ట్వీట్‌ చేయాలని అన్నారు. ఎంపీ గోరంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి జోగి రమేశ్‌ మహిళా వాలంటీర్లను లైంగికంగా వేధిస్తున్నారని బొండా ఉమ తెలిపారు. 

Updated Date - 2022-08-04T19:13:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising