ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశ చట్టం పేరుతో ప్రజలను మాయ చేస్తున్నారు: Bonda uma

ABN, First Publish Date - 2022-04-21T17:07:10+05:30

సీపీ ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... దిశ చట్టం పేరుతో ప్రజలను మాయ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం నివాసానికి సమీపంలో ఘటన జరిగినా చర్యలు లేవన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ముగ్గురు అత్యాచారం చేయడం దారుణమని అన్నారు. ఈ ఘటనలో నిందితులు వైసీపీ ఎమ్మెల్యే అనుచరులే అని చెప్పుకొచ్చారు. సీఎం, డీజీపీలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. చర్యలు తీసుకోక పోవడం వల్లే తరచూ దారుణాలు జరుగుతున్నాయన్నారు. ఆ తల్లి డిమాండ్ ప్రకారం నిందితులను ఉరి తీయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. 




Updated Date - 2022-04-21T17:07:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising