నేటి నుంచి రాయలసీమలో 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటన
ABN, First Publish Date - 2022-07-06T13:43:09+05:30
నేటి నుంచి మూడు రోజులపాటు రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు
అమరావతి: నేటి నుంచి మూడు రోజులపాటు రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu) పర్యటించనున్నారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మహానాడు, నియోజకవర్గవారీ సమీక్షలు, బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రోడ్షో నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటన దృష్ట్యా జిల్లాల్లోని పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Updated Date - 2022-07-06T13:43:09+05:30 IST