ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్‌లో వైసీపీ ఏం సాధించింది?: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2022-02-02T00:30:44+05:30

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి వైసీపీ ఏం సాధించిందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి వైసీపీ ఏం సాధించిందని టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.  28 మంది ఎంపీలుండి వైసీపీ ఏం చేశారని ఆయన నిలదీశారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టారని ఆయన ఆరోపించారు. వైసీపీ ఎంపీల చేతకానితనంతోనే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి ఎదురైందన్నారు. సవరించిన పోలవరం అంచనాలను కేంద్రం ఆమోదించకపోవడం వైసీపీ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. 

Updated Date - 2022-02-02T00:30:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising