ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ భేటీ

ABN, First Publish Date - 2022-05-24T18:37:37+05:30

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు మంగళవారం భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్(Ananta uday bhaskar) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ (TDP factfinding committee) సభ్యులు మంగళవారం భేటీ అయ్యారు. అనంతబాబు అరెస్ట్ అనంతర పరిణామాలపై చర్చించనున్నారు. అనంత ఉదయ్ భాస్కర్‌ను ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేయాలని టీడీపీ నిజానిర్ధారణ కమిటీ డిమాండ్ చేస్తోంది. గవర్నర్‌ను కలిసి ఒక నివేదిక అందచేయాలని కమిటీ సభ్యులు భావిస్తున్నారు. ఇప్పటికే గవర్నర్‌ను కలిసేందుకు టీడీపీ బృందం సమయం కోరింది. 

Updated Date - 2022-05-24T18:37:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising