ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగని అసంతృప్తి జ్వాలలు

ABN, First Publish Date - 2022-04-12T01:57:47+05:30

మంత్రి పదవులు పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో తమ తమ నాయకులకు మంత్రి పదవులు దక్కలేదని అనుచరగణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మంత్రి పదవులు పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో తమ తమ నాయకులకు మంత్రి పదవులు దక్కలేదని అనుచరగణం సోమవారమూ ఆందోళనలకు దిగింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సామినేని ఉదయభానుకి మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంపై కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.  ఎమ్మెల్యే ఉదయభాను అనుచరుల పట్టణంలోని ప్రధాన రహదారులపై పెట్రోలు పోసి నిప్పుపెట్టడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. విజయవాడ బందరు రోడ్డు డీవీ మేనర్‌ వద్ద కూడా ఉదయభాను అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. జగ్గయ్యపేటకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ చైర్మన్‌, కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు తమ నాయకుడికి న్యాయం చేయకపోతే పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2022-04-12T01:57:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising