ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానాడు ప్రాంగణానికి చేరుకున్న Chandrababu

ABN, First Publish Date - 2022-05-27T16:15:06+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. టీడీపీ అధినేత మ‌హానాడు ప్రాంగ‌ణానికి చేరుకోవ‌డంతో జై చంద్రబాబు అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మ‌హానాడులో అన్న‌గారి అభిమానులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబీష‌న్‌ను చంద్రబాబు ప్రారంభించారు. 


మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలతో మహానాడు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పెద్ద ఎత్తున ప్రతినిధులు మహానాడుకు తరలివచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబుతో సహా లోకేష్, పార్టీ సీనియర్లు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రతినిధుల నమోదు, సభ్యత్వ నమోదు, ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-05-27T16:15:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising