ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu naidu: గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు

ABN, First Publish Date - 2022-07-28T16:29:27+05:30

పోలవరం విలీన మండలాలలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరం విలీన మండలాలలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఏపీ(AP)లోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలలోని శివకాశీపురం, కుక్కునూరులలో పర్యటించనున్నారు. అలాగే తెలంగాణ (Telangana) రాష్ట్రం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్‌లో ముంపు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం పర్యటించనున్నారు. రాత్రికి భద్రాచలం(Bhadrachalam)లో చంద్రబాబు బస చేయనున్నారు. రేపు ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. 

Updated Date - 2022-07-28T16:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising