ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుతో జీవీఎల్, సోమువీర్రాజులు మాటామంతి

ABN, First Publish Date - 2022-07-13T00:19:55+05:30

గేట్‌వే హోటల్‌లో చంద్రబాబుతో బీజేపీ నేతల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసిన సోమువీర్రాజు, సీఎం రమేశ్‌, జీవీఎల్, ఎమ్మెల్సీలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గేట్‌వే హోటల్‌లో చంద్రబాబుతో బీజేపీ నేతల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసిన సోమువీర్రాజు, సీఎం రమేశ్‌, జీవీఎల్, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, మాధవ్‌ కలిశారు. రాష్ట్రపతి అభ్యర్థికి ముర్ముకు మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు నేతలు తెలిపారు. చంద్రబాబుతో జీవీఎల్, సోమువీర్రాజులు మాటామంతి కలిపారు. బాగా బరువు తగ్గారని చంద్రబాబుతో జీవీఎల్ అనగా, గతంలో 70 కిలోలకు పైగా ఉండేవాడిని, ఇప్పుడు 60 కిలోలకు పైబడి ఉన్నానని నవ్వుకుంటూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు. 

Updated Date - 2022-07-13T00:19:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising