ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీలో 50 కుటుంబాల చేరిక

ABN, First Publish Date - 2022-07-24T00:54:45+05:30

జిల్లాలోని అరకులోయ మండలం చొంపి పంచాయతీ పప్పుడువలస గ్రామస్తులు టీడీపీలో చేరారు. సుమారు 50 కుటుంబాల వారు మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరి సీతారామరాజు: జిల్లాలోని అరకులోయ మండలం చొంపి పంచాయతీ పప్పుడువలస గ్రామస్తులు టీడీపీలో చేరారు. సుమారు 50 కుటుంబాల వారు మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా కిడారి శ్రావణ్ మాట్లాడుతూ... టీడీపీ హయాంలోనే గిరిజనాభివృద్ధి జరిగిందని, భవిష్యత్తులో మన ప్రభుత్వమే ఏర్పడుతుందని కిడారి జోస్యం చెప్పారు. గ్రామ స్థాయి నుండి ప్రజల్లో చైతన్యం రావాలని, ప్రజా సమస్యలపై కార్యకర్తలే పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-24T00:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising