ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మహమ్మారి మళ్లీ ప్రజలను తాకకూడదు

ABN, First Publish Date - 2022-05-17T08:52:12+05:30

కరోనా మహమ్మారి మళ్లీ ప్రజలను తాకకూడదని కోరుకుంటున్నట్టు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వరూపానందేంద్ర సరస్వతి  


తిరుమల, మే 16 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి మళ్లీ ప్రజలను తాకకూడదని కోరుకుంటున్నట్టు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. సోమవారం ఉదయం ఆయన పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వరూపానందేంద్ర  ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా తగ్గడంతో భక్తులు అధికంగా తిరుమలలో కనిపిస్తున్నారన్నారు. ప్రజలకు శ్రీవారి దయ ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. 

Updated Date - 2022-05-17T08:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising