ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: విజయవాడలో బాలుడు అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2022-10-11T17:33:06+05:30

నగరంలోని వాంబే కాలనీలో పన్నెండేళ్ల బాలుడు అనుమనస్పదస్థితిలో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలోని వాంబే కాలనీలో పన్నెండేళ్ల బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మృతుడు చాట్ల చక్రవర్తి కుమారుడు శశాంక్‌గా పోలీసులు గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న బాలుడికి తండ్రి మందులు వేసి పడుకోబెట్టాడు. ఉదయం లేచి చూసే సరికి బాలుడు ఇంటి ముందు నేలపై పడి బలమైన గాయంతో మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-10-11T17:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising