నెల్లూరులో కారు దగ్ధంపై వీడిన సస్పెన్స్
ABN, First Publish Date - 2022-01-02T00:37:13+05:30
జిల్లాలోని వెంకటాచలం మండలం గోలగముడి
నెల్లూరు: జిల్లాలోని వెంకటాచలం మండలం గోలగముడి రైల్వే ట్రాక్ వద్ద కారు దగ్ధంపై సస్పెన్స్ వీడింది. నెల్లూరు నగరంలోని ఆర్కే జిరాక్స్ ఓనర్ మల్లికార్జునగా గుర్తించారు. మల్లికార్జున్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలు కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-01-02T00:37:13+05:30 IST