ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Notices: జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

ABN, First Publish Date - 2022-08-11T18:02:55+05:30

జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జగన్ ప్రభుత్వాని (Jagan government)కి సుప్రీం కోర్టు (Supreme court) నోటీసులు జారీ చేసింది. మధ్యవర్తిత్వం కోసం నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ (Norman and Poster Company) పిటిషన్ వేయగా... సీజేఐ ఎన్వీ రమణ (CJI NV Ramana) ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీకి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. టీడీపీ (TDP) హయాంలో అమరావతి నిర్మాణం కోసం పోస్టర్ కంపెనీ డిజైన్లు సిద్ధం చేసింది. అయితే అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణాన్ని  జగన్‌ పక్కన పెట్టారు. దీంతో తమకు రావాల్సిన నిధుల కోసం నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ నోటీసులు ఇవ్వగా... పోస్టర్ కంపెనీ నోటీసులను  జగన్ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

Updated Date - 2022-08-11T18:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising