ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి తగాదాలతో వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-01-27T12:11:27+05:30

స్థానిక బ్రాడీపేటకు చెందిన షేక్‌ కరీముల్లా కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. స్థానిక రామకృష్ణా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: స్థానిక బ్రాడీపేటకు చెందిన షేక్‌ కరీముల్లా కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. స్థానిక రామకృష్ణా సెంటర్‌లో కరీముల్లా ఆప్టికల్‌ షాపు నడుపుతున్నాడు. సోదరి, కుటుంబ సభ్యుల మధ్య వున్న ఆస్తి తగాదాలతో మంగళవారం రాత్రి అతడు పురుగుల మందు తాగాడు. బుధవారం ఉదయం లేవకపోవడంతో ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతిచెందినట్టు వైద్యు లు ధ్రువీకరించారు. భార్య దిల్‌షా బేగం ఇచ్చిన ఫిర్యా దుతో  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ డి.సురేష్‌బాబు తెలిపారు. 


Updated Date - 2022-01-27T12:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising