ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు: సుబ్బారెడ్డి

ABN, First Publish Date - 2022-01-15T21:17:12+05:30

సీఎం జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టీటీడీ ఛైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: సీఎం జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టీటీడీ ఛైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరినీ పైకి తీసుకువచ్చి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీకి పని చేసిన వారికే సీఎం జగన్ పదవులు ఇస్తారని తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం చేసుకున్నారని, 2,3 గంటల్లోనే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం జరిగిందని చెప్పారు. కరోనా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి.. సాధారణ పిండి పదార్థాలు సరఫరా చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల్లో సామాన్య భక్తులకు దర్శనం దొరక్క గొడవలు జరిగిన ఘటనలు ఉన్నాయని సుబ్బారెడ్డి గుర్తుచేశారు.

Updated Date - 2022-01-15T21:17:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising