ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nuziveedu ట్రిపుల్ ఐటీలో అనారోగ్యంతో విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2022-06-06T15:04:26+05:30

జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో అనారోగ్య కారణాలతో పీయూసీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో అనారోగ్య కారణాలతో పీయూసీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఆర్.నితీష్ కుమార్ అనే విద్యార్థి అర్ధరాత్రి హాస్టల్ రూంలో నోటి వెంట నురగతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గమనించిన తోటి విద్యార్థులు నితీస్‌ను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి... ప్రాధమిక చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు. కాగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిచెందిన విద్యార్థి స్వగ్రామం నెల్లూరు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-06T15:04:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising